23, ఏప్రిల్ 2015, గురువారం

కథా ఉత్సవం

   సాహితీ మిత్రులకి, బ్లాగ్ మిత్రులందరికీ , కథని  ప్రేమించే అందరికి ..హృదయపూర్వక ఆహ్వానం .

"ప్రాతినిధ్య " ముచ్చటగా మూడో సంవత్సరంలోకి అడుగు పెట్టింది . 24 కథలతో మన ముందుకు రాబోతుంది . ఆ కథా ఉత్సవాన్ని మిత్రులందరితో కలసి జరుపుకోవాలనుకుంటుంది. మీరందరూ కూడా .. ఈ ఉత్సవానికి హాజరవుతారని  మనసారా కాంక్షిస్తూ ...  వివరాలు ఇదిగోండి ... ఆ వేదికపై  తప్పకుండా కలుసుకుందాం . కథ ని పరిపుష్టం చేద్దాం .





కామెంట్‌లు లేవు: